logo

ఊరూరా ఉత్సాహం.. మెరిసిన త్రివర్ణం

మువ్వన్నెల పతాకం ఊరూవాడా రెపరెపలాడుతోంది. భారీ జెండాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నారు.  ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల  సందర్భంగా శనివారం పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.

Published : 14 Aug 2022 03:51 IST


ఏలూరు : అగ్నిమాపక కూడలిలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులు

మువ్వన్నెల పతాకం ఊరూవాడా రెపరెపలాడుతోంది. భారీ జెండాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నారు.  ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల  సందర్భంగా శనివారం పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.


పెనుగొండలో..


జంగారెడ్డిగూడెంలో..


కైకలూరులో 1100 మీటర్ల జెండాతో.. 


ఏలూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రదర్శన


భరతమాత, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో బాలలు


పోలవరంలో..


గణపవరంలో..


ఆగిరిపల్లిలో మానవహారం

-న్యూస్‌టుడే బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని