Student Murder: ఏలూరులో నాలుగో తరగతి విద్యార్థి హత్య
ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్(9)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యార్థి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఎవరు.. ఎందుకు హత్య చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే వసతిగృహ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న బుట్టాయగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రొయ్యకు ‘జగన్ వైరస్’
[ 09-05-2024]
రొయ్యల పంటకు వైరస్ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి. -
ఇదేనా మహిళా సాధికారత.. జగన్
[ 09-05-2024]
మహిళల్లో మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం -
సీసాలో భూతం
[ 09-05-2024]
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. -
కొల్లేరు రాజ్యంలో అరాచకాసురుడు
[ 09-05-2024]
అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం. -
జనసేనానికి నీరాజనం
[ 09-05-2024]
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. -
మీ పాలనలో రోజూ అమావాస్యే
[ 09-05-2024]
జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి. -
ఖాకీలపై కాఠిన్యం
[ 09-05-2024]
నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు. -
మీ వెంకీ మామగా కోరుతున్నా
[ 09-05-2024]
కైకలూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈ నెల 13వ తేదీన ప్రజలంతా బాధ్యతాయుతంగా కామినేని శీను మావయ్యకు ఓటేసి గెలిపించాలని ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. -
బీమాలోనూ జగన్మాయ
[ 09-05-2024]
యజమాని ఆకస్మిక మరణంతో ఆదరవు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన్న బీమాపై జగన్ ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. -
త్వరలోనే టిడ్కో గృహాలు కేటాయిస్తాం
[ 09-05-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి పూర్వ వైభవం తీసుకొస్తాుని ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వô్మ పేర్కొన్నారు. -
‘ప్రజల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర’
[ 09-05-2024]
ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారని తెదేపా సీనియర్ నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు, -
పోలింగ్ కేంద్రానికి పచ్చ రంగు
[ 09-05-2024]
కట్టా సుబ్బారావుతోటలో పోలింగ్ కేంద్రానికి (సామాజిక భవనం) అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
-
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
-
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
-
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
-
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్