Nagababu: కూటమిని గెలిపించి.. వైకాపాకు బుద్ధి చెప్పాలి: నాగబాబు

వైకాపా పాలనతో ఏపీ ఇప్పటికే నాశనమైందని, మరోసారి అధికారం ఇస్తే ఇంకేం మిగలదని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. జగన్ పాలనలో కియా, అమరరాజా వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు.

Updated : 09 May 2024 16:49 IST

వైకాపా పాలనతో ఏపీ ఇప్పటికే నాశనమైందని, మరోసారి అధికారం ఇస్తే ఇంకేం మిగలదని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. జగన్ పాలనలో కియా, అమరరాజా వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైకాపాకు.. ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని నాగబాబు పిలుపునిచ్చారు. నీతి, నిజాయతీ ఉన్న పవన్ కల్యాణ్‌, పరిపాలన దక్షత ఉన్న చంద్రబాబు, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీకి మద్దతు ఇవ్వాలని నాగబాబు కోరారు.

Tags :

మరిన్ని