ఒక్క రోజులో రూ.50 లక్షలు.. ఖర్చు పెట్టకపోతే వెనక్కే!
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం ఐసీడీఎస్ పీడీ ఖాతాకు రూ.50 లక్షలు బడ్జెట్ జమ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు రోజులే గడువు ఉంది. నిర్దేశిత అంశాల ఆధారంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టి.. తగిన బిల్లులు ఖజానా శాఖలో సమర్పించాలని ఆదేశాలు అందాయి
ఐసీడీఎస్లో వింత వైఖరి
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం ఐసీడీఎస్ పీడీ ఖాతాకు రూ.50 లక్షలు బడ్జెట్ జమ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు రోజులే గడువు ఉంది. నిర్దేశిత అంశాల ఆధారంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టి.. తగిన బిల్లులు ఖజానా శాఖలో సమర్పించాలని ఆదేశాలు అందాయి. బుధవారం (30న) సామగ్రి కొనాలి.. గురువారం (31న) ఖజానా శాఖలో బిల్లులు సమర్పించాలి. లేదంటే నిధులు ప్రభుత్వానికి వెనక్కి వెళ్తాయి. ఇదంతా ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పనేనా అన్నది ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
ముప్పై రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలి. లేదంటే.. రూ.3 వేల కోట్ల ఆస్తులు దక్కవు.. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘అరుణాచలం’ సినిమా కథ ఇది. ఈ సినిమా తరహాలోనే ప్రస్తుతం ఐసీడీఎస్ శాఖ నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్క రోజులోనే రూ.50 లక్షలు ఖర్చు పెట్టాలని, తగిన బిల్లులు 31లోపు ఖజానా కార్యాలయంలో సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
సామగ్రి కొనుగోలుపై హడావుడి
రూ.50లక్షలు బడ్జెట్ వచ్చిందని తెలిసిన వెంటనే.. ఆ శాఖ పీడీ కార్యాలయ సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. ఏం కొనాలి.. ఎలా కొనాలన్న దానిపై ఆలోచిస్తున్నారు. ముద్రణకు సంబంధించిన కాగితాలు, కంప్యూటర్లు, స్కానర్లు, రబ్బరు స్టాంపులు.. ఇలా అనేక వాటిని రాసుకున్నారు. వీటికి సంబంధించి రాత్రికి రాత్రే కొనుగోలు చేసి.. బిల్లులు పెట్టాలన్న ఆలోచన సాగుతోంది. ఇదంతా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాలి. ఇన్నాళ్లూ కాగితాలు, పెన్ను, ర్యాపర్లు, ట్యాగు.. వంటి సాధారణ సామగ్రి కొనుగోలుకు నానాతంటాలు పడ్డారు. ప్రస్తుతం బడ్జెట్ వచ్చినా కొనుగోలు చేయలేని దుస్థితి. ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కొనుగోలు చేసి బిల్లులు పెడతామని ఐసీడీఎస్ పీడీ కార్యాలయ పర్యవేక్షకుడు ఉమామహేశ్వర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత మనవడినంటావు..గేట్లు గ్రీజుకూ డబ్బుల్లేవంటావు!
[ 07-05-2024]
మా అమ్మ వాళ్లది పెద్దపప్పూరు మండలం.. అనంతపురం జిల్లా మనవడిని అన్నావు.. సెంటుమెంట్తో ఓట్లు వేయించుకున్నావు. అదే పెద్దపప్పూరు మండలంలోని ప్రాజెక్టులను గాలికి వదిలేశావు. -
9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 07-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. -
కలిసి పనిచేయండి.. విజయం సాధించండి
[ 07-05-2024]
అనంత నగరం ఆర్.కన్వెన్షన్ హాలులో సోమవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. -
బహిరంగంగా డబ్బు పంపిణీ
[ 07-05-2024]
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది. -
నిధులు, నీళ్లు ఇవ్వకుండా.. ఊళ్లెలా నిర్మిస్తావు జగన్
[ 07-05-2024]
ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. -
చెరువులపై వైకాపా నాయకుల పంజా
[ 07-05-2024]
కరవునేల కదిరి ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా రాయుళ్ల కళ్లు చెరువులపై పడ్డాయి. -
‘సీఎం జగన్ ఓ పిచ్చోడు’
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు. -
ఎన్నికల ముందు అధికారిక తాయిలాలు
[ 07-05-2024]
ఎన్నికల ముందు గ్రామాల్లోని వైకాపా నాయకులకు జగన్ ప్రభుత్వం అధికారిక తాయిలాలు గుమ్మరిస్తోంది. -
తెదేపా ప్రచారంలో తప్పెట కొట్టాడని..
[ 07-05-2024]
తెదేపా ఎన్నికల ప్రచారంలో తప్పెట కొట్టాడని ఓ దళితుడిని వైకాపా సర్పంచి మరిది చితకబాదాడు. -
తాగునీరు కలుషితం.. 25 మందికి అస్వస్థత
[ 07-05-2024]
గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన 25 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. -
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని మాజీ వాలంటీరుపై దాడి
[ 07-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్లలేదని పట్టణంలోని 19 వార్డు కౌన్సిలర్ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ వాలంటీరు నళిని ఆరోపించారు. -
వైకాపా ఓటమి తథ్యం : పరిటాల సునీత
[ 07-05-2024]
రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఓటమి కోసం వైకాపా నాయకులంతా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి : మందకృష్ణమాదిగ
[ 07-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు, దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. -
అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 07-05-2024]
తాగు, సాగు నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
సాగు, తాగునీరు అందిస్తాం: అమిలినేని
[ 07-05-2024]
కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చి రైతులకు సాగు నీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెదేపా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
శింగనమలలో సుర్రుమన్న సూరీడు
[ 07-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో సోమవారం శింగనమల మండలంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..