Chandrababu: పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి: ఈసీకి చంద్రబాబు లేఖ
పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.
అమరావతి: పింఛన్దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదని లేఖలో పేర్కొన్నారు.
‘‘ఏప్రిల్ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని పింఛన్ దారులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. పింఛను పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు 33 మంది వృద్ధులు ఎండవేడి తట్టుకోలేక మృతి చెందారు. వైకాపా దుర్మార్గపు ఆలోచనలతో, రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. జవహర్రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. జగన్ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారు’’అని లేఖలో పేర్కొన్నారు.
‘‘మే నెల పింఛన్ పంపిణీకి ఇంకా ఐదు రోజులే సమయం ఉంది. గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పింఛను పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్దనే పింఛను పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని కోరారు. పింఛన్లు ఇవ్వకుండా ఈ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని చూస్తున్నారు. 62వేల మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి.. ఇప్పుడు వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించేందుకు వైకాపా కుట్ర పన్నుతోంది. ఈసీకి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి.. వాలంటీర్లుగా చేసిన వారు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలి’’అని ఈసీని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారం ముందే నోట్ల కట్టలతో ఓట్ల వేట!
కరెన్సీ నోట్ల కట్టలతో గ్రామాల్లో ఓట్ల వేట మొదలుపెట్టారు. ఓ ప్రధాన పార్టీ వారం ముందుగానే నగదు సంచులను ఎక్కడికక్కడ చేరవేసింది. -
ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఒకరినొకరు పరిహసించుకున్నా.. ఏదో ఒక సందర్భంలో ఎదురుపడితే మాత్రం ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకుంటున్నారు కొందరు అభ్యర్థులు. -
డబ్బు తీసుకోలేదని.. ఎస్టీ ఉద్యోగిపై వైకాపా మూకదాడి
ఎన్నికల్లో అధికార వైకాపా నాయకుల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాము ఇచ్చే డబ్బు తీసుకునేందుకు తిరస్కరించిన ఓ ఎస్టీ ఉద్యోగిని కొట్టారు. -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ వేళ.. ఉపాధ్యాయులకు వైకాపా తాయిలాల ఎర
పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. -
నేడు రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ సభలు
రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. -
వైకాపా కుయుక్తులు.. గ్లాస్ గుర్తు, పవన్ చిత్రంతో ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి ప్రచారం
ప్రజాకర్షణ తగ్గిపోయి ఓటమి భయం పట్టుకున్న వైకాపా.. ఎన్డీయే కూటమిని ఓడించేందుకు తాజాగా సరికొత్త కుట్రకు తెర తీసింది. -
గుంటూరులో వైకాపా దుశ్చర్య
గుంటూరులో వైకాపా అరాచకపర్వానికి తెగబడింది. స్థానిక ఆటోనగర్లో కొన్ని పాత మోటారు వాహనాల విడిభాగాల దుకాణాలకు నిప్పుపెట్టి వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురిచేసింది. -
సిక్కోలు రా‘మ్మోహన రాగం’
ఉత్తరాంధ్ర తీర జిల్లా శ్రీకాకుళం. వర్షపాతం ఎక్కువ. కానీ వాన నీటి ఆధారంగా ప్రాజెక్టులు సిద్ధం కాలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు పారుతున్న ఈ నేలపై వ్యవసాయమే ప్రధాన ఆదరువు. -
రూ.13.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి... ఏం అభివృద్ధి చేశారు జగన్?
ఏపీని భూ, ఇసుక, మద్యం మాఫియాలు పాలిస్తున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విమర్శించారు. రూ.13.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్ను ప్రశ్నించారు. -
సజ్జల భార్గవ్రెడ్డి దుష్ప్రచారంపై ఈసీ ఆగ్రహం
వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వనివ్వకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుకున్నారంటూ.. వైకాపా సామాజిక విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారంపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘రాష్ట్రంలో నిరసన తెలిపే పరిస్థితి లేకుండా పోయింది’
‘కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి దిగజారింది. హక్కుల సాధన, న్యాయమైన డిమాండ్ల కోసం నిరసనలు చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ మొత్తం ఆస్తులు రూ.8.23 లక్షల కోట్లు
ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.757 కోట్లుగా చూపించిన సీఎం జగన్ అసలు ఆస్తి బినామీలతో కలిపితే రూ.8,23,600 కోట్లని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
సంక్షేమం జగన్ సొత్తు కాదు.. అన్ని పథకాలూ అమలు చేస్తాం
‘కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దవుతాయని జగన్ విషప్రచారం మొదలెట్టారు. సంక్షేమ పథకాలు ఏవీ జగన్ తాత సొత్తుకాదు. వాటిని తానే అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. -
పోస్టల్ బ్యాలట్ ఓటుకు మరో అవకాశం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
మా మామ అంబటికి ఓటేయొద్దు
జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, వైద్యుడు డాక్టర్ జి.గౌతమ్ ఓటర్లను కోరారు. -
ఏప్రిల్ నుంచే పింఛను రూ.4 వేలు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంచి అందజేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. -
జగన్.. శవ రాజకీయాలకు చిరునామా
‘ప్రతి సారీ ఎన్నికల ముందు జగన్ శవరాజకీయం చేస్తున్నారు. తండ్రి శవాన్ని చూపించి సీఎం కావాలనుకున్నారు. కోడికత్తి డ్రామాతో మరోసారి తెర మీదకు వచ్చారు. బాబాయ్ని చంపించి సానుభూతితో గెలిచారు. -
బాధ్యతతో కూడిన రాజకీయాల కోసం వచ్చా
బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికే వచ్చానని జైభారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. -
వైకాపా పాలనలో అన్నీ హత్యా రాజకీయాలే
‘రాష్ట్రమంతా దొంగలు రాజ్యమేలుతున్నారు. ఇసుక, మట్టి, సిలికా, గ్రావెల్ దోచుకుంటున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో చేసినదంతా హత్యా రాజకీయాలు మాత్రమే. కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి.. మరో ఆరునెలలు పనిచేస్తారు. -
జగన్ నోటికి ఫెవికాల్ పెట్టుకొని.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టారు
సీఎం జగన్ నోటికి ఫెవికాల్ పెట్టుకొని, ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ విమర్శించారు. -
అప్పులు చేశారు.. పన్నులు పెంచారు
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రూ.వేల కోట్ల పన్నులు వసూలు చేసి, అంతకంటే ఎక్కువగా అప్పులు తీసుకొచ్చినా.. రాష్ట్రాభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.