సమోసా బాషా.. సేవ చేయాలని ఆశ
బస్టాండ్, బస్సుల్లో సమోసాలు, మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే ఓ వ్యక్తి చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
పలమనేరు, న్యూస్టుడే: బస్టాండ్, బస్సుల్లో సమోసాలు, మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే ఓ వ్యక్తి చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పట్టణానికి చెందిన బాషా రోజంతా పనిచేస్తే వచ్చే ఆదాయం రూ.500లోపే. అందులోనే కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. వేసవిలో సొంత నిధులతో చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ‘నేను నలుగురికి సాయపడతా.. నన్ను గెలిపిస్తే మంచి చేస్తా’ అంటూ ఆయన తన మనసులోని మాట చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
తన రెండో అల్లుడు డాక్టర్ గుండబోలు గౌతమ్ మాటల వెనుక పవన్కల్యాణ్ ఉన్నారని, అతడిని రెచ్చగొట్టి వీడియో చేయించారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
అవినీతి వైకాపా.. అంతానికే మా పొత్తు
రైతులకు మేలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం మంజూరుచేసిన పోలవరం ప్రాజెక్టు.. జగన్ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా విరుచుకుపడ్డారు. -
దుష్టపాలనకు ఇక ముగింపే
‘ఐదేళ్ల వైకాపా పాలన విద్వేషం, విధ్వంసం, అరాచకం, అవినీతితో సాగింది. విసిగి వేసారిన రాష్ట్ర ఓటర్లు దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. రెండు చోట్లా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయం. -
‘దౌర్జన్య కాండపై’ సామాన్యుల దండయాత్ర!
పుంగనూరు అంటే.. ఐదేళ్ల కిందటి వరకు సాధు జీవి, మేలు జాతి ఆవు స్ఫురణకు వచ్చేది. నేడు కర్కశ దాడులు, దౌర్జన్యాలకు నెలవై తాలిబాన్ రాజ్యంగా మారిపోయింది. పాలకుడు చెప్పిందే శాసనం. ప్రశ్నించే వీల్లేదు. -
పోస్టల్ బ్యాలట్ల పోలింగ్లోనే ఇంత వైఫల్యమా?
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ల పోలింగ్ విషయంలోనే ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.26 లక్షల ఉద్యోగులు ఓటు వేసేందుకు సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. -
సాయి ధరమ్తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. జనసైనికులపై వైకాపా వర్గీయుల దాడి
జనసేనాని పవన్ కల్యాణ్కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. -
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్ కల్యాణ్
వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
సూపర్ సిక్స్, మోదీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
ap dgp rajendranath reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
సీఎం రమేశ్పై దాడి.. జగన్ ఫ్రస్టేషన్కు ఉదాహరణ: గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. -
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్ గౌతమ్
ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్ అన్నారు. -
రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు
దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్షా
ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా అన్నారు. -
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి.
తాజా వార్తలు
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్