Janasena: సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
అమరావతి: ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ‘‘మోడల్ కోడ్కు విరుద్ధంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
పోలీసుల వైఖరిపై తెదేపా ఫిర్యాదు..
ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై తెదేపా మరోమారు సీఈవో మీనాకు ఫిర్యాదు చేసింది. ‘‘మాచర్లలో తెదేపా నేతలపై దాడి జరిగిన సమయంలో సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడే ఉన్నారు. ఆయన్ని ఎన్నికల విధుల్లో ఉంచకూడదు. సీఐ లక్ష్మణ్ అధికార పార్టీకి సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి అధికారులు విధుల్లో ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగవు. చిత్తూరులో సీఐ గంగిరెడ్డి .. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు’’ అని సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గులకరాయి సతీశ్ను మరో కోడికత్తి శీనుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని తెదేపా నేత వర్ల రామయ్య ఈ సందర్భంగా ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘నవ సందేహాల’ పేరుతో జగన్కు షర్మిల మరో లేఖ
‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. -
వైకాపా ప్రచారంలో ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్
దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. -
చంద్రబాబు రోడ్షోలో వైకాపా కవ్వింపు చర్యలు
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. -
ప్రచారం పేరుతో.. కొడాలి నాని డబ్బుల పంపిణీ!
ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ల పంపిణీలో మాజీ వాలంటీర్లు.. వైకాపాకు అనుకూలంగా ఓట్ల అభ్యర్థన!
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. -
నీటి సమస్య మాటేంటి?.. వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డిని నిలదీసిన గ్రామస్థులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. -
పెద్దిరెడ్డి ప్రమేయంతో వైకాపా గూండాల దాడి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్.రామకృష్ణ ఆరోపించారు. -
7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
తొడకొట్టి.. జోగి తనయుడి వీరంగం
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. -
ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించం
రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించదు. -
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చా: అంబటి రాయుడు
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చినట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో జనసేన మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు.. వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ల తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాయుడు బుధవారం అవనిగడ్డ వచ్చారు. -
తెదేపా-జనసేన మ్యానిఫెస్టో.. జనహితమే ఎజెండా
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా.. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ, సమాజంలో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెదేపా, జనసేన విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. -
ఉద్యోగుల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నమాట నిజమే
సీఎం జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని, కొన్ని రాజకీయ పార్టీలు వారిని పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు. -
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పలువురి నియామకం
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్రెడ్డి, ఆర్.జితేంద్రగౌడ్, వీఎస్ అమీర్బాబు, ఎం.వెంకటేశ్వరరావు, చీరాల గోవర్ధన్రెడ్డిలను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బుధవారం వెల్లడించారు. -
అమాత్యుల ఆపసోపాలు
జగన్ ప్రభుత్వ వ్యతిరేక పవనాల ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండటంతో ఉత్తరాంధ్రలో మంత్రులు కూడా ఎదురీదుతున్నారు. -
వైకాపా అరాచకాన్ని భూస్థాపితం చేసేందుకే కూటమిగా పోటీ
‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత.. రాష్ట్రంలో అరాచకపాలన ప్రారంభమైంది. ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ప్రశ్నించినవారిపై దాడులు చేశారు. -
కూటమితోనే దళిత బిడ్డలకు భవిష్యత్తు
కూటమి ప్రభుత్వ ఏర్పాటుతోనే దళిత బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. -
బుట్టమ్మా.. మాకు తాగునీరు, రోడ్లేవీ?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను వివిధ సమస్యలపై రెండు గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం ప్రశ్నించారు. -
వాలంటీర్లు వైకాపా కండువా వేసుకోకుంటే ఖబడ్దార్!
వైకాపా కండువా వేసుకోని వాలంటీర్లు వచ్చే ప్రభుత్వంలో కొనసాగరని శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. -
అతివలు అత్యున్నత స్థాయికి చేరుకోవాలి
మహిళలు అన్నిరంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్యేయమని నారా బ్రాహ్మణి అన్నారు.
తాజా వార్తలు
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్