Pawan Kalyan: మా అన్నయ్య జోలికొస్తే సహించేది లేదు: సజ్జలకు పవన్ వార్నింగ్
సీఎం జగన్ కులాల వారీగా ప్రజలను విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
నరసాపురం: సీఎం జగన్ కులాల వారీగా ప్రజలను విడగొట్టే కొద్దీ తాను ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రసంగించారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. సింహం సింగిల్గా వస్తుందంటున్నారు.. వైకాపా సింహం కాదు గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని మండిపడ్డారు.
‘‘గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. నిలబడ్డానంటే మీ అభిమానమే కారణం. దశాబ్దంపాటు ఒడిదొడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగింది. జగన్లా నాపై 32 కేసులు లేవు.. రాష్ట్రాభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిశాయి. వలసలు, పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీయే కూటమి లక్ష్యం. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేం నిలబడ్డాం. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకి నీరు. అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. చేతివృత్తులు, కుల వృత్తులను రక్షిస్తాం. తక్కువ వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయి. వైకాపా పాలనలో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించారు. వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమని గతంలో చెప్పారు. ఓట్లు అడిగే హక్కు లేదని వైకాపా నేతలకు చెప్పండి. ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచేశారు.. లాభసాటిగా సాగేలా చూస్తాం. మత్స్యకారులకు ఉపాధి, ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తాం. వారి భవిష్యత్తుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటా’’ అని పవన్ భరోసా ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయాల్సిన అవసరమేంటి?: పవన్
జగన్ది డబుల్ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. -
వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు
నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రజల భూములు.. ఇప్పుడు సైకో జగన్ గుప్పిట్లో..: చంద్రబాబు
ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ డీజీపీ, సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల
డీజీపీ, సీఎస్ను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్.. నరసన్నపేటలో ఓపెన్గానే ఓటేశారు!
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. నరసన్నపేట మండల పోలింగ్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. -
కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: షర్మిల
‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ‘‘మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగానైనా అమలవుతోందా?.. -
పొన్నూరులో పవన్ సభ.. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ను ధ్వంసం చేసిన వైకాపా నేతలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సిన హెలిప్యాడ్ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుడి ఇటుకల బట్టీ వద్ద మద్యం డంప్
తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్దఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల తర్వాత ఒక్కొక్క నా కొ.. కథ చెబుతా: రోడ్షోలో వైకాపా అభ్యర్థి బెదిరింపులు
ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు. -
మాజీ వాలంటీర్లకు వైకాపా డబ్బు సంచులు!
పోలింగ్ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు. -
రాచమల్లు అతి తెలివి.. వృద్ధుల వద్ద నటిస్తూ కుటిల రాజకీయాలు!
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి నోటి నుంచి నిరంతరం బూతుల జల్లు కురుస్తుంటుంది. -
‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా’
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి... భాజపా అభ్యర్థి సత్యకుమార్ను ఉద్దేశిస్తూ బెదిరింపులు, దూషణలకు దిగారు. -
160కి పైగా గెలుస్తాం.. 25 ఎంపీ స్థానాలూ మనవే
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కిపైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏ-1 కిట్టు.. యథావిధిగా ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. -
‘ఇంటి నుంచే ఓటు’లో వైకాపా చొరబాటు
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వరకు రాలేని దివ్యాంగులు, వృద్థుల కోసం ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘ఇంటి నుంచే ఓటు’ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు. -
పవన్ను తిట్టించడానికే నాన్నను జగన్ వాడుకుంటున్నారు
ఇటీవల వైకాపాలో చేరి, పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి.. ఆయన సొంత కుమార్తె బార్లపూడి క్రాంతి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. -
విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం
‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం. -
పాటల్లోనూ సవాళ్లు, ప్రతిసవాళ్లూ.. అధికార పార్టీని ఎండగడుతున్న ప్రతిపక్షాలు
‘జూలు విప్పి దూకిండు ఎల్లో సింగమూ.. దడుసుకుని ఉరుకుతది రౌడీ సంఘమూ’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబుపై ఇటీవల విడుదలైన పాట.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. -
నగరిలో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. -
తెదేపా మహిళా నేతలపై వైకాపా అసభ్యకర పోస్టులు
-
ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి
అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తూ ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర అధికారులను... కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్వ్యాస్ ఆదేశించారు.
తాజా వార్తలు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష