Chandrababu: తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్: చంద్రబాబు
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.
పాతపట్నం: తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారన్నారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపైనా జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చుక్కల భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘ దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే ఉంటారు. మేం అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తాం. వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి.. రైతులకు ఖర్చులు తగ్గిస్తాం. ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తాం. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. మేం వచ్చాక ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం. పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్వీన్ స్వీప్ చేస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ1 జగన్రెడ్డి.. ఏ2 జవహర్రెడ్డి
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో గత నెల 33 మంది, ఈ నెలలో ఒక్క రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
సింహపురి.. కూటమి గెలుపు బరి!
సింహపురి అంటే వైకాపాకు కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు (2014, 2019) ఎన్నికల్లోనూ నెల్లూరు లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. -
160కి పైగా గెలుస్తాం.. 25 ఎంపీ స్థానాలూ మనవే
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కిపైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే: చంద్రబాబు
తాజా ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. -
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో..: షర్మిల ఎద్దేవా
ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని జగన్ అన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
పింఛన్ల పంపిణీ.. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారా?: వైఎస్ షర్మిల
వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పింఛన్ల పంపిణీపై సీఎస్ అబద్ధాలు: తెదేపా
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయిందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి అబద్ధాలాడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ఎంత ధైర్యం.. మమ్మల్నే ప్రశ్నిస్తావా?
ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులను... తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల గురించి ప్రశ్నించిన మహిళపై ఆ పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. -
భీమిలిలో గంటా X బొత్స
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాజకీయం.. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. అక్కడ తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. -
కాగితాలపైనే గ్రామాలు.. కనిపించరక్కడ ప్రజలు!
ఎన్నికలొచ్చాయంటే నాయకులకు ఎక్కడెక్కడో ఉన్న ఊళ్లన్నీ గుర్తుకొస్తాయి. ఏనాడూ వెళ్లని ఊళ్ల రికార్డులు తెప్పించుకొని మరీ అక్కడికి వెళ్లి ఓట్ల వేట మొదలుపెడతారు. -
పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు జగన్?: చీపురుపల్లి సభలో బాలకృష్ణ
అమరావతి రాజధానిపై ఉద్యమిస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న సీఎం జగన్ విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
వృద్ధులపై ప్రభుత్వానికి కనికరం లేదా?: డీఎల్ రవీంద్రారెడ్డి
పింఛను డబ్బు బ్యాంకులో జమ చేశామని, వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్న ప్రభుత్వానికి ప్రజలు, వృద్ధులపై ఏమాత్రం కనికరం లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మీ వెనుక నేనుంటా.. మాటకు కట్టుబడి ఉంటా
‘దశాబ్దం తర్వాత ప్రజలను ఓటేయమని అడగట్లేదు.. వేడుకుంటున్నా.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చేస్తోంది. -
జగన్వి నవ దందాలు
‘పొరపాటున వైకాపాకు ఓటేశారో మీ ఇంటికి గొడ్డలి వస్తుంది.. జాగ్రత్త’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను హెచ్చరించారు. సీఎం జగన్ నవ దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
ఏలూరు పోరు.. కూటమిదే జోరు!
గోదారి గలగలలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. ఆత్మీయ పలకరింపుల సంగమమైన ఏలూరు జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ఏలూరు జిల్లా వాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం