Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ సూచనలు.. అవేంటంటే..!
చిన్నారులకు నాణ్యమైన విద్యనందించే విషయంలో ముందుంటారు నటి, నిర్మాత లక్ష్మీ. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’ బాగుందని ప్రశంసిస్తూ..పలు సలహాలు, సూచనలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’ బాగుందని ప్రశంసిస్తూ నటి, నిర్మాత మంచు లక్ష్మి పలు సలహాలు, సూచనలు చేశారు. ‘‘మన దేశంలో పాఠశాల పరిసరాల్లో సరైన మరుగుదొడ్డి వసతులు లేవు. ఈ కారణంతో ఏటా లక్షలాది విద్యార్థినులు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం జీడీపీలో కేవలం 3 శాతమే ఖర్చు చేస్తోంది. ఈ కారణంగా ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేసుకునే విద్యార్థినుల సంఖ్య ఎక్కువవుతోంది. కానీ నాణ్యమైన విద్య (ఉచితంగా) పొందడం అనేది భారతదేశంలో ప్రాథమిక హక్కు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు.. మన బడి’తో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్డడం చాలా ఆసక్తిగా అనిపించింది’’
‘‘వ్యక్తిగతంగా ఇంగ్లీష్ ప్రాముఖ్యత నాకు తెలుసు. ప్రపంచమంతా తిరిగి అందరితో అదే భాషలో మాట్లాడుతున్నానంటే ఆ భాష మీద పట్టు ఉండటం వల్లే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే.. ‘ ప్రభుత్వ బడుల్లో.. డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ట్రైనర్లలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. ‘టీచ్ ఫర్ ఛెయింజ్’ జాతీయ ఉద్యమంలో భాగంగా గతంలో ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐసీటీ ట్రైనర్లతో కలిసి పనిచేసిన ప్రభుత్వ బడులపై సానుకూల దృక్పథాన్ని మనం గమనించాం. ఇప్పుడు పాఠశాలల్లో ప్రవేశపెట్టే వివిధ కోర్సుల్లోనూ, బోధించే విధానాన్ని మరింత బలపరిస్తే చక్కటి ఫలితాలు రాబట్టవచ్చు. అయితే ఇది ప్రాథమిక దశ నుంచే ఆరంభమవ్వాలి. అప్పుడే పెద్ద ఎత్తున మార్పు తీసుకురాగలము. ఈ కార్యక్రమం ఓ రోల్ మోడల్ కావాలని.. నాణ్యమైన విద్యనందిస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని పాటిస్తాయని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.
కాగా గతేడాది ‘టీచ్ ఫర్ ఛేంజ్’ పేరుతో నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు మంచు లక్ష్మి. ఐటీ సంస్థలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్లో లీడింగ్ కంపెనీగా ఉన్న పెగా సిస్టమ్స్తో కలిసి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ద్వారా జాతీయ స్థాయిలో సేవలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..