హెచ్పీ నుంచి కొత్త ప్రింటర్లు
హెచ్పీ ఇండియా తాజాగా కొత్త శ్రేణి లేజర్జెట్ ప్రొ ఎంఎఫ్పీ 4104 ప్రింటర్లను విడుదల చేసింది. మనదేశంలోని ప్రింటౌట్, ఫొటోకాపీ వ్యాపారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చింది.
హెచ్పీ ఇండియా తాజాగా కొత్త శ్రేణి లేజర్జెట్ ప్రొ ఎంఎఫ్పీ 4104 ప్రింటర్లను విడుదల చేసింది. మనదేశంలోని ప్రింటౌట్, ఫొటోకాపీ వ్యాపారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యతతో పెద్దమొత్తంలో చవకగా ప్రింటింగ్ చేయటం వీటి ఉద్దేశం. ఇవి నిమిషానికి 40 పేజీలను ప్రింట్ చేయగలవు. వీటిల్లో 900 పేపర్ల వరకు అమర్చుకోవచ్చు. దీంతో పేపర్లను తరచూ రీలోడ్ చేయాల్సిన అవసరం తప్పుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ
-
Harish Rao: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: మంత్రి హరీశ్రావు
-
ChatGPT: చాట్జీపీటీ ఇక వింటుందీ చూస్తుంది.. కొత్త ఫీచర్లు వారికి మాత్రమే!