కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ ఎన్నిక

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గాన్ని మంగళవారం రాత్రి సంగారెడ్డిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 85 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా

Published : 11 Aug 2022 04:32 IST

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గాన్ని మంగళవారం రాత్రి సంగారెడ్డిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 85 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా జాన్‌వెస్లీ, ప్రధాన కార్యదర్శిగా స్కైలాబ్‌బాబు తిరిగి ఎన్నికయ్యారు. 19 మందిని ఆఫీస్‌ బేరర్లుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు.. మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని