వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రిజిస్ట్రార్గా ఉన్న వెంకటరమణ మంగళవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రఘురామిరెడ్డిని నియమిస్తూ ఇన్ఛార్జి ఉపకులపతి రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్-అమెరికా భాగస్వామ్యం.. ప్రపంచానికి భాగ్యదాయకం
భారత్-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
ఇదీ సంగతి!
-
రైస్మిల్లు వద్ద 5 రోజులుగా పడిగాపులు
-
పాలిసెట్ కౌన్సెలింగ్ 23 నుంచి
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
నైనీ బ్లాకులో తవ్వకాలకు తొలగిన అడ్డంకులు
ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ మరో నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది. -
కాచిగూడ-రాయచూరు రైళ్లు 10 రోజులు రద్దు
కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ డెమూ రైళ్ల (నం.07477/07478)ను ఈ నెల 21 నుంచి 30 వరకు ద.మ.రైల్వేరద్దు చేసింది. -
13 నెలల్లో 30,049 ఫోన్ల రికవరీ
బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మెరుగైన పనితీరును కనబరుస్తూనే ఉన్నారు. -
వైభవం.. నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. -
ఆ ఫైనాన్స్ సంస్థతో టెస్కాబ్కు సంబంధం లేదు
శ్రీప్రియాంక ఫైనాన్స్ సంస్థతో కానీ, దాని ఖాతాదారులతో కానీ తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టెస్కాబ్)కు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్ ఎండీ మురళీధర్ తెలిపారు. -
మూడు నెలల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి
మత్స్యకార సంఘాల్లో సభ్యత్వానికి కొన్ని తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మరికొన్నింటిని తాజాగా చేర్చడం తదితర వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. -
ఎంజీఎంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం
-
కిర్గిజ్స్థాన్ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్రెడ్డి లేఖ
కిర్గిజ్స్థాన్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి లేఖరాశారు. -
పెద్దలకు బీసీజీ టీకా
క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. -
సంక్షిప్త వార్తలు
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. -
ఈ వానాకాలం ఆశాజనకమే!
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. -
మళ్లీ ఎండల మంటలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొద్దిరోజుల విరామం తరువాత మళ్లీ పెరిగింది. ఒకవైపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. -
మొలకెత్తిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. -
ఆబ్కారీ శాఖలో పూర్తి పారదర్శకత: జూపల్లి
నూతన మద్యం పాలసీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఆలోచించలేదని, కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
దిల్లీ మద్యం కేసులో అనుబంధ ఛార్జిషీట్పై నిర్ణయం 29న
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితతోపాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించనుంది. -
ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్లు
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు పెరగనున్నాయి.