Telangana: జీవో 111ను ఎత్తివేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం

జీవో 111ను ఎత్తివేసేందుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  రూ.1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపింది. మరోసారి పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహించాలని నిర్ణయించింది.

Published : 12 Apr 2022 21:03 IST

జీవో 111ను ఎత్తివేసేందుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  రూ.1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపింది. మరోసారి పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహించాలని నిర్ణయించింది.

Tags :

మరిన్ని