Revanth: రూ.2600 కోట్ల విలువైన బియ్యం మాయం చేశారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో దళారులు, మిల్లర్లు, ప్రభుత్వం కలసి ఏకంగా రూ.2,600 కోట్ల విలువైన బియ్యం మాయం చేశారని టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం చెల్లించిన సొమ్ము ఎవరు వాడుకున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ అవసరాల కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

Published : 13 Apr 2022 11:26 IST

తెలంగాణ రాష్ట్రంలో దళారులు, మిల్లర్లు, ప్రభుత్వం కలసి ఏకంగా రూ.2,600 కోట్ల విలువైన బియ్యం మాయం చేశారని టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం చెల్లించిన సొమ్ము ఎవరు వాడుకున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ అవసరాల కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

Tags :

మరిన్ని