Chandrababu Naidu: 73వ పుట్టినరోజున ప్రజల్లోకి చంద్రబాబు..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ పడిలో అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియకు ఈ రోజే నాంది పలుకుతున్నారు. మహానాడు తర్వాత 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Published : 20 Apr 2022 10:09 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ పడిలో అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియకు ఈ రోజే నాంది పలుకుతున్నారు. మహానాడు తర్వాత 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Tags :

మరిన్ని