Andhra news: వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?: అచ్చెన్న

ఏపీలో వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాడు నిప్పులు చెరిగారు. కార్మికులను పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ.10 అంటూ చెప్పి, చలాన్ల రూపంలో కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. విజయవాడలో టీఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మే-డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజుకోచోట అత్యాచారం జరుగుతున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదని మండిపడ్డారు.

Published : 01 May 2022 22:16 IST

ఏపీలో వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాడు నిప్పులు చెరిగారు. కార్మికులను పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ.10 అంటూ చెప్పి, చలాన్ల రూపంలో కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. విజయవాడలో టీఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మే-డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజుకోచోట అత్యాచారం జరుగుతున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదని మండిపడ్డారు.

Tags :

మరిన్ని