Andhra news: వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?: అచ్చెన్న
ఏపీలో వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాడు నిప్పులు చెరిగారు. కార్మికులను పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ.10 అంటూ చెప్పి, చలాన్ల రూపంలో కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. విజయవాడలో టీఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మే-డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజుకోచోట అత్యాచారం జరుగుతున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదని మండిపడ్డారు.
Published : 01 May 2022 22:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్