Congress: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం

వరుస ఓటములతో డీలా పడ్డ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడం సహా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగతున్న ఈ కార్యక్రమం కోసం నేతలంతా చేరుకున్నారు. ఒకే వ్యక్తికి ఒకే టిక్కెట్ అంశం సహా పార్టీలో 50శాతం యువరక్తం నింపే అంశంపై కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో చర్చించనున్నారు.

Published : 13 May 2022 14:46 IST

వరుస ఓటములతో డీలా పడ్డ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడం సహా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగతున్న ఈ కార్యక్రమం కోసం నేతలంతా చేరుకున్నారు. ఒకే వ్యక్తికి ఒకే టిక్కెట్ అంశం సహా పార్టీలో 50శాతం యువరక్తం నింపే అంశంపై కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో చర్చించనున్నారు.

Tags :

మరిన్ని