Congress: రాజస్థాన్లోని ఉదయ్పుర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం
వరుస ఓటములతో డీలా పడ్డ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడం సహా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగతున్న ఈ కార్యక్రమం కోసం నేతలంతా చేరుకున్నారు. ఒకే వ్యక్తికి ఒకే టిక్కెట్ అంశం సహా పార్టీలో 50శాతం యువరక్తం నింపే అంశంపై కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో చర్చించనున్నారు.
Published : 13 May 2022 14:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్