Congress: రాజస్థాన్లోని ఉదయ్పుర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం
వరుస ఓటములతో డీలా పడ్డ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడం సహా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగతున్న ఈ కార్యక్రమం కోసం నేతలంతా చేరుకున్నారు. ఒకే వ్యక్తికి ఒకే టిక్కెట్ అంశం సహా పార్టీలో 50శాతం యువరక్తం నింపే అంశంపై కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో చర్చించనున్నారు.
Published : 13 May 2022 14:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?