Kishan Reddy: తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం అనుమతి కావాలా?: కిషన్రెడ్డి
గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు రాకుండా తెరాస సర్కారు అడ్డుగా నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం అయ్యేవరకు రాష్ట్రం అభివృద్ధి జరగదని విమర్శించారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Published : 14 May 2022 20:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్