Ukraine Crisis: ఉక్రెయిన్లో దాడులను తీవ్రతరం చేసిన రష్యా
ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. కీవ్ ఆయుధాగారాలే లక్ష్యంగా రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఒడెసాలో డ్రోన్లు, డ్రోన్ నియంత్రణ కేంద్రాన్ని ఒనిక్స్ క్షిపణులతో ధ్వంసం చేసింది. తూర్పు ఉక్రెయిన్ లోని సియెవెరొదొనెస్క్ లో రష్యా దాడులతో భయానక వాతావరణం నెలకొందని లుహాన్స్క్ గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. అజోట్ రసాయన కర్మాగారం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ మాస్కో ఆధీనంలోకి వెళ్లినట్లు చెప్పారు.
Published : 21 Jun 2022 10:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్