Ukraine Crisis: ఉక్రెయిన్లో దాడులను తీవ్రతరం చేసిన రష్యా
ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. కీవ్ ఆయుధాగారాలే లక్ష్యంగా రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఒడెసాలో డ్రోన్లు, డ్రోన్ నియంత్రణ కేంద్రాన్ని ఒనిక్స్ క్షిపణులతో ధ్వంసం చేసింది. తూర్పు ఉక్రెయిన్ లోని సియెవెరొదొనెస్క్ లో రష్యా దాడులతో భయానక వాతావరణం నెలకొందని లుహాన్స్క్ గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. అజోట్ రసాయన కర్మాగారం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ మాస్కో ఆధీనంలోకి వెళ్లినట్లు చెప్పారు.
Published : 21 Jun 2022 10:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్