Agnipath: 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి అగ్నివీరుల తొలగింపు: సైన్యం
అగ్నిపథ్లో భాగంగా సైన్యంలో చేరాలనుకునే వారికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులు అందరినీ విధుల నుంచి తొలగిస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. తర్వాతే శాశ్వతం నియామకం కోసం.. దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకోవాలనేది.. తమ ఇష్టమని సైన్యం తేల్చి చెప్పింది. ఈ మేరకు అభ్యర్థుల అర్హతలు, ఎంపిక ప్రక్రియతో కూడిన పూర్తి నోటిఫికేషన్ను.... సైన్యం విడుదల చేసింది.
Published : 21 Jun 2022 11:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ