Agnipath: 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి అగ్నివీరుల తొలగింపు: సైన్యం
అగ్నిపథ్లో భాగంగా సైన్యంలో చేరాలనుకునే వారికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులు అందరినీ విధుల నుంచి తొలగిస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. తర్వాతే శాశ్వతం నియామకం కోసం.. దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకోవాలనేది.. తమ ఇష్టమని సైన్యం తేల్చి చెప్పింది. ఈ మేరకు అభ్యర్థుల అర్హతలు, ఎంపిక ప్రక్రియతో కూడిన పూర్తి నోటిఫికేషన్ను.... సైన్యం విడుదల చేసింది.
Published : 21 Jun 2022 11:40 IST
Tags :