Telangana News: ప్రభుత్వాసుపత్రిలో అరుదైన క్యాన్సర్కు శస్త్రచికిత్స
పెద్దాసుపత్రి పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తూ సంజీవని పాత్ర పోషిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అరుదైన క్యాన్సర్కు శస్త్రచికిత్స చేశారు. ఓ బాలికకు "పారా థైరాయిడ్-కార్సినోమా క్యాన్సర్"కు చికిత్స చేశారు. దేశంలో రెండో కేసుగా.. ప్రపంచంలో 20వ కేసుగా దీన్ని గుర్తించారు.
Published : 25 Jun 2022 16:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?