Andhra news: వైకాపా కవ్వింపు చర్యలు.. గుడివాడలో ఉద్రిక్తత!

కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారి తీసింది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ ఘటన జరగడంతో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నేతలు ఘటనాస్థలిని పరిశీలించారు. తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేశారు. తెదేపా నేతలు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 27 Jun 2022 19:36 IST

కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారి తీసింది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ ఘటన జరగడంతో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నేతలు ఘటనాస్థలిని పరిశీలించారు. తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేశారు. తెదేపా నేతలు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags :

మరిన్ని