Andhra news: వైకాపా కవ్వింపు చర్యలు.. గుడివాడలో ఉద్రిక్తత!
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారి తీసింది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే ఈ ఘటన జరగడంతో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇతర నేతలు ఘటనాస్థలిని పరిశీలించారు. తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేశారు. తెదేపా నేతలు వెళ్లిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Published : 27 Jun 2022 19:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?