Ganesh Chaturthi: గణపతి అథర్వశీర్షను పఠించిన 35వేల మంది మహిళలు
పుణేలోని శ్రీమంత్ దగదుశేత్ హల్వాయి గణపతి ఆలయ ప్రాంగణం.. పవిత్ర మంత్రోచ్ఛారణలతో మార్మోగింది. శ్రీమంత్ గణపతి ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండోరోజు రిషి పంచమి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో.. 35 వేల మంది మహిళలు గణపతి అథర్వశీర్షను పఠించారు. ఈ వేడుకలను చూసేందుకు రష్యా జాతీయులు కూడా తరలివచ్చారు.
Updated : 20 Sep 2023 15:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505