Dhoni: నందిగామలో ధోనీ అభిమానుల సంబరాలు.. 77 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. జులై 7న ధోనీ 42వ జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఈ భారీ కటౌట్ జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు, వాహన చోదకులను ఆకట్టుకుంటోంది.
Updated : 08 Jul 2023 16:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు