Gujarat: ప్రధాని మోదీ స్వస్థలంలో బయటపడ్డ వేల ఏళ్లనాటి మానవ ఆవాసాలు..!

గుజరాత్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం వాద్‌నగర్‌లో క్రీస్తు పూర్వం 800 ఏళ్ల నాటి మానవ ఆవాస ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ సహా పలు సంస్థలు చేపట్టిన తవ్వకాల్లో ఈ విషయం నిర్ధరణ అయ్యింది. తవ్వకాల్లో ఏడు సాంస్కృతిక దశలు సైతం బయటపడ్డాయి.

Published : 18 Jan 2024 12:29 IST

గుజరాత్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం వాద్‌నగర్‌లో క్రీస్తు పూర్వం 800 ఏళ్ల నాటి మానవ ఆవాస ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ సహా పలు సంస్థలు చేపట్టిన తవ్వకాల్లో ఈ విషయం నిర్ధరణ అయ్యింది. తవ్వకాల్లో ఏడు సాంస్కృతిక దశలు సైతం బయటపడ్డాయి.

Tags :

మరిన్ని