Gujarat: ప్రధాని మోదీ స్వస్థలంలో బయటపడ్డ వేల ఏళ్లనాటి మానవ ఆవాసాలు..!
గుజరాత్లోని ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం వాద్నగర్లో క్రీస్తు పూర్వం 800 ఏళ్ల నాటి మానవ ఆవాస ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ సహా పలు సంస్థలు చేపట్టిన తవ్వకాల్లో ఈ విషయం నిర్ధరణ అయ్యింది. తవ్వకాల్లో ఏడు సాంస్కృతిక దశలు సైతం బయటపడ్డాయి.
Published : 18 Jan 2024 12:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు