Air India: విమానంలో సాంకేతిక లోపం.. 39 గంటల తర్వాత అమెరికాకు!
దిల్లీ (Delhi) నుంచి అమెరికాకు వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య కారణంగా రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా (Air India) ప్రయాణికులు ఎట్టకేలకు తమ గమ్యస్థానానికి చేరుకుంది. దాదాపు 39 గంటల తర్వాత ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. గురువారం ఉదయం రష్యాలో ఉన్న ఎయిరిండియా ప్రయాణికులను తీసుకుని శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)కు టేకాఫ్ అయ్యింది. విమానం గమ్యస్థానాన్ని చేరుకున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రభుత్వ ఏజెన్సీలు, సిబ్బంది సహా ఇందుకు సహకరించిన వారికి ఎయిరిండియా కృతజ్ఞతలు తెలిపింది.
Updated : 08 Jun 2023 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!