Delhi: దిల్లీలో స్కూళ్ల మూసివేత, సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం!
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో కాలుష్య నివారణకు ఆప్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మందికి ఇంటి నుంచి పని విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మంచిదని సూచించింది. శనివారం నుంచి ప్రాథమిక పాఠశాలలనూ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Published : 04 Nov 2022 17:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి