Andhra News: అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న రైతులు

వైకాపా అధికారంలోకి వచ్చాక సీఆర్‌డీఏపై విశ్వాసం కోల్పోయిన అమరావతి రైతులు.. రాజధానిలో పనులు ప్రారంభించడాన్ని నమ్మలేకపోతున్నారు. హైకోర్టు నుంచి మళ్లీ మొట్టికాయలు తప్పవని గ్రహించే అధికారులు హడావుడిగా పనులు చేపట్టారని విమర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తేనే ప్రభుత్వ చర్యలను నమ్ముతామని తేల్చిచెప్తున్నారు.

Published : 05 Jul 2022 09:37 IST

వైకాపా అధికారంలోకి వచ్చాక సీఆర్‌డీఏపై విశ్వాసం కోల్పోయిన అమరావతి రైతులు.. రాజధానిలో పనులు ప్రారంభించడాన్ని నమ్మలేకపోతున్నారు. హైకోర్టు నుంచి మళ్లీ మొట్టికాయలు తప్పవని గ్రహించే అధికారులు హడావుడిగా పనులు చేపట్టారని విమర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తేనే ప్రభుత్వ చర్యలను నమ్ముతామని తేల్చిచెప్తున్నారు.

Tags :

మరిన్ని