Andhra News: అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న రైతులు
వైకాపా అధికారంలోకి వచ్చాక సీఆర్డీఏపై విశ్వాసం కోల్పోయిన అమరావతి రైతులు.. రాజధానిలో పనులు ప్రారంభించడాన్ని నమ్మలేకపోతున్నారు. హైకోర్టు నుంచి మళ్లీ మొట్టికాయలు తప్పవని గ్రహించే అధికారులు హడావుడిగా పనులు చేపట్టారని విమర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తేనే ప్రభుత్వ చర్యలను నమ్ముతామని తేల్చిచెప్తున్నారు.
Published : 05 Jul 2022 09:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?