సీఆర్డీఏ కార్యాలయ్యాన్ని ముట్టడించిన అమరావతి రైతులు
అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయరు..! ముస్తాబైన వాటిని ఉపయోగించరు...! రైతుల ప్లాట్లు బాగు చేయకపోగా...వారికి కౌలు, కూలీలకు పింఛను సకాలంలో చెల్లించరు..! కానీ.....రాజధాని భూముల్ని మాత్రం అమ్మేస్తామంటారు..! ఇవీ....అమరావతి రైతుల ప్రశ్నలు..! డిమాండ్ల సాధన కోసం...తుళ్లూరు C.R.D.A. కార్యాలయాన్ని అన్నదాతలు ముట్టడించారు.
Published : 01 Jul 2022 22:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?