Andhra News: అయ్యా.. పోలీసుల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించండి: కానిస్టేబుల్ ప్రకాశ్
పోలీసుల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలంటూ.. విధుల నుంచి తొలగింపునకు గురైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉదయం దీక్ష చేపట్టిన ఆయన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులకు పెండింగ్ బకాయిలు రావాల్సి ఉందని ప్రకాశ్ తెలిపారు. ఈ బకాయిలు అడిగినందుకే తనను విధుల నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.
Published : 01 Jan 2023 10:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్