Andhra News: అయ్యా.. పోలీసుల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించండి: కానిస్టేబుల్ ప్రకాశ్‌

పోలీసుల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలంటూ.. విధుల నుంచి తొలగింపునకు గురైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉదయం దీక్ష చేపట్టిన ఆయన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులకు పెండింగ్ బకాయిలు రావాల్సి ఉందని ప్రకాశ్ తెలిపారు.  ఈ బకాయిలు అడిగినందుకే తనను విధుల నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.

Published : 01 Jan 2023 10:33 IST

పోలీసుల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలంటూ.. విధుల నుంచి తొలగింపునకు గురైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉదయం దీక్ష చేపట్టిన ఆయన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులకు పెండింగ్ బకాయిలు రావాల్సి ఉందని ప్రకాశ్ తెలిపారు.  ఈ బకాయిలు అడిగినందుకే తనను విధుల నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.

Tags :

మరిన్ని