Balakrishna: మనిషికే విలువ.. కులానికి కాదు : బాలకృష్ణ
రాష్ట్రంలో ఒకే ఒక్క తప్పు జరిగిందని, అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఒకప్పుడు ఎలా ఉండేది... ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.
Published : 28 May 2022 16:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్