BJP: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జీవీఎల్‌ నరసింహారావు

తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాజకీయాలు చేసే ముందు ఇక్కడి ప్రజలను క్షమాపణ కోరాలని భాజపా(BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం ఖాయమని.. తామే ఇంటికి సాగనంపుతామని చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో పర్యటించిన ఎంపీ నరసింహారావు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated : 21 Jan 2023 16:29 IST

తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాజకీయాలు చేసే ముందు ఇక్కడి ప్రజలను క్షమాపణ కోరాలని భాజపా(BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం ఖాయమని.. తామే ఇంటికి సాగనంపుతామని చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో పర్యటించిన ఎంపీ నరసింహారావు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Tags :

మరిన్ని