PM Modi: తెలంగాణను దోచుకున్నవారిని వదిలిపెట్టేదిలేదు: ప్రధాని మోదీ

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు.

Updated : 18 Mar 2024 14:00 IST

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు.

Tags :

మరిన్ని