PM Modi: తెలంగాణను దోచుకున్నవారిని వదిలిపెట్టేదిలేదు: ప్రధాని మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు.
Updated : 18 Mar 2024 14:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్