Viral Video: రోడ్డుపై ధాన్యం.. కారు ఎలా బోల్తా పడిందో చూడండి..!
రోడ్డుపై ధాన్యం కుప్పల కారణంగా ప్రమాదవశాత్తు ఓ కారు బోల్తా పడింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఆంధ్రనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. ఐలాపూర్కు చెందిన ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైన ధాన్యం కుప్పలుగా పోసి ఉండడంతో.. వాటిని తప్పించే క్రమంలో కారు పల్టీ కొట్టి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.
Updated : 27 Oct 2022 15:36 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక