China: అణు సామర్థ్యం నాలుగు రెట్లు పెంచుకునేందుకు చైనా కసరత్తు
దురాక్రమణ, కవ్వింపు చర్యలకు కేరాఫ్గా మారిన చైనా.. అణు సామర్థ్యం పెంచుకోవడంపై తన దృష్టిని కేంద్రీకరించింది. 2035 నాటికి అణ్వాయుధాలను ఏకంగా నాలుగు రెట్లు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. చైనా 'అణు' యత్నాలపై అమెరికా రక్షణ రంగ కార్యాలయం పెంటాగన్ ఓ నివేదికనే తయారు చేసింది. దానిని అమెరికా చట్టసభలకు సమర్పించింది. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది?. అణు సామర్థ్యం పెంచుకునేందుకు చైనా అనుసరిస్తున్న మార్గలేంటి?. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుపై అమెరికా విశ్లేషణ ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం.
Published : 30 Nov 2022 14:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా