Chiranjeevi: వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి
హైదరాబాద్: పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరికి ఒకేసారి పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై చిరంజీవి ఆనందం వ్యక్తంచేశారు. వెంకయ్యనాయుడు, చిరంజీవి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీని.. పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Published : 26 Jan 2024 23:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?