శరద్‌ పవార్‌ వర్సర్‌ అజిత్‌ పవార్‌.. నేడు ఎమ్మెల్యేల బలపరీక్ష

మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. శివసేన, ఎన్సీపీలో తిరుగుబాటుతో మహావికాస్ అఘాడీ (MVA) కూటమి గల్లంతయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. కాంగ్రెస్‌ నేతలు ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. భాజపా-శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఏ సారథ్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శివసేన కూడా ఎంవీఏలో కొనసాగే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ బలాన్ని చాటుకునేందుకు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు నేడు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నాయి.

Published : 05 Jul 2023 10:39 IST

మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. శివసేన, ఎన్సీపీలో తిరుగుబాటుతో మహావికాస్ అఘాడీ (MVA) కూటమి గల్లంతయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. కాంగ్రెస్‌ నేతలు ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. భాజపా-శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఏ సారథ్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శివసేన కూడా ఎంవీఏలో కొనసాగే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ బలాన్ని చాటుకునేందుకు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు నేడు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నాయి.

Tags :

మరిన్ని