శరద్ పవార్ వర్సర్ అజిత్ పవార్.. నేడు ఎమ్మెల్యేల బలపరీక్ష
మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. శివసేన, ఎన్సీపీలో తిరుగుబాటుతో మహావికాస్ అఘాడీ (MVA) కూటమి గల్లంతయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ నేతలు ఎన్సీపీ నేత శరద్పవార్ను కలిసి సంఘీభావం తెలిపారు. భాజపా-శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఏ సారథ్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శివసేన కూడా ఎంవీఏలో కొనసాగే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ బలాన్ని చాటుకునేందుకు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు నేడు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నాయి.
Published : 05 Jul 2023 10:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట