Congress: తెలంగాణలో 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మిగిలిన ఎనిమిది లోక్సభ స్థానాలకు ఈనెల 27న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. బుధవారం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Updated : 25 Mar 2024 12:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు