Congress: తెలంగాణలో 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు!

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మిగిలిన ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఈనెల 27న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. బుధవారం జరగనున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated : 25 Mar 2024 12:18 IST

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మిగిలిన ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఈనెల 27న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. బుధవారం జరగనున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

మరిన్ని