AP News: అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార రథానికి నిప్పు

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై  దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు.

Updated : 27 Apr 2024 11:56 IST

AP News: అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార రథానికి నిప్పు

అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా (TDP) ప్రచార వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్‌ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

Tags :

మరిన్ని