Asaduddin: కేటీఆర్‌ను భారాస ప్రమోట్‌ చేస్తోంది: అసదుద్దీన్

9 ఏళ్ల తెలంగాణలో మతకల్లోలాలు జరగనప్పటికీ.. మతతత్వం పెరిగిపోయిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అన్నారు. అన్ని కులాలకు భవనాలు కట్టిస్తున్న సీఎం కేసీఆర్.. ఇస్లామిక్ సెంటర్ నిర్మాణం హామీని నెరవేర్చలేదన్నారు. సచివాలయ ప్రాంగణంలో మసీద్, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి కేటీఆర్.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై విజ్ఞప్తి చేయలేదన్నారు. కేటీఆర్‌ను భారాస దిల్లీలో ప్రమోట్‌ చేస్తోందని వ్యాఖ్యానించారు.

Published : 27 Jun 2023 21:00 IST

9 ఏళ్ల తెలంగాణలో మతకల్లోలాలు జరగనప్పటికీ.. మతతత్వం పెరిగిపోయిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అన్నారు. అన్ని కులాలకు భవనాలు కట్టిస్తున్న సీఎం కేసీఆర్.. ఇస్లామిక్ సెంటర్ నిర్మాణం హామీని నెరవేర్చలేదన్నారు. సచివాలయ ప్రాంగణంలో మసీద్, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి కేటీఆర్.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై విజ్ఞప్తి చేయలేదన్నారు. కేటీఆర్‌ను భారాస దిల్లీలో ప్రమోట్‌ చేస్తోందని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని