Asaduddin: కేటీఆర్ను భారాస ప్రమోట్ చేస్తోంది: అసదుద్దీన్
9 ఏళ్ల తెలంగాణలో మతకల్లోలాలు జరగనప్పటికీ.. మతతత్వం పెరిగిపోయిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అన్నారు. అన్ని కులాలకు భవనాలు కట్టిస్తున్న సీఎం కేసీఆర్.. ఇస్లామిక్ సెంటర్ నిర్మాణం హామీని నెరవేర్చలేదన్నారు. సచివాలయ ప్రాంగణంలో మసీద్, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి కేటీఆర్.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై విజ్ఞప్తి చేయలేదన్నారు. కేటీఆర్ను భారాస దిల్లీలో ప్రమోట్ చేస్తోందని వ్యాఖ్యానించారు.
Published : 27 Jun 2023 21:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ