Telangana News: థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఎనలేని జాప్యం
ఉమ్మడి రాష్ట్రవిభజన చట్టం ప్రకారం చేపట్టాల్సిన ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఎనలేని జాప్యంతో వ్యయం తడిసిమోపడవుతోంది. కరోనా వల్ల నిర్దేశించిన గడువులోగా నిర్మించక పోవడంతో అంచనా వ్యయంమించిపోతోంది.అదంతా ప్రజలపైపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ భూసేకరణ అవసరం లేకపోయినా.. నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు కాస్తా ఆరేళ్లు గడిచినా ఒక కొలిక్కి రాలేదు.
Published : 01 Oct 2022 16:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!