Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ కేసు నమోదు
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన, ఒడిశా (Odisha) ప్రభుత్వ సమ్మతితో కేంద్ర హోం శాఖ, డివోపీటీ ఉత్తర్వులకు అనుగుణంగా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం సహా అన్ని అంశాలపై సీబీఐ విచారణ జరపనుంది.
Updated : 06 Jun 2023 18:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా