రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టాలి: సీపీఐ నేత రామకృష్ణ

ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ (CPI) ఏపీ కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు. కార్పొరేట్ల వద్ద నుంచి రాజకీయ పార్టీలు రూ.వేల కోట్లు విరాళాల రూపంలో సేకరిస్తున్నాయన్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Published : 15 Feb 2024 17:07 IST

ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ (CPI) ఏపీ కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు. కార్పొరేట్ల వద్ద నుంచి రాజకీయ పార్టీలు రూ.వేల కోట్లు విరాళాల రూపంలో సేకరిస్తున్నాయన్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని