రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టాలి: సీపీఐ నేత రామకృష్ణ
ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ (CPI) ఏపీ కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు. కార్పొరేట్ల వద్ద నుంచి రాజకీయ పార్టీలు రూ.వేల కోట్లు విరాళాల రూపంలో సేకరిస్తున్నాయన్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Published : 15 Feb 2024 17:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు