CPI Narayana: ఏపీ సీఎం జగన్పై 420 కేసు పెట్టాలి!: సీపీఐ నేత నారాయణ
కోడికత్తి కేసులో ఐదేళ్లుగా కోర్టుకు వెళ్లని సీఎం జగన్పై 420 కేసు పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కోడికత్తి కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పలేదని ప్రశ్నించారు. భాజపాకు అనుకూలమైనవారిపై కేసులుండవని విమర్శించారు.
Published : 17 Feb 2024 17:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్