DMK: డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

తమిళనాడులో అధికార డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చింది. నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చిచెప్పింది. 21 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేసిన డీఎంకే 18 స్థానాలను కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది.

Published : 20 Mar 2024 17:24 IST

తమిళనాడులో అధికార డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చింది. నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చిచెప్పింది. 21 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేసిన డీఎంకే 18 స్థానాలను కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది.

Tags :

మరిన్ని