DMK: డీఎంకే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
తమిళనాడులో అధికార డీఎంకే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చింది. నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చిచెప్పింది. 21 మంది లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేసిన డీఎంకే 18 స్థానాలను కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది.
Published : 20 Mar 2024 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ