Drugs: మాదక ద్రవ్యాలతో భారత్పై పాక్ కుట్రలు..!
ఏ దేశమైనా.. అభివృద్ధిలో ముందుకు సాగాలంటే అక్కడ శాంతిభద్రతలు బాగుండాలి. తరచూ సమాజాన్ని అస్థిరపరిచే చర్యలకు తావుండరాదు. లేకుంటే అవి దేశ అభివృద్ధికి అవి విఘాతమే. ఇలాంటి అస్థిరపరిచే చర్యల్లో కీలకమైనవి ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు (Drugs). ఇటీవల కాలంలో ఈ రెండూ కలగలిసి భారత్కు సమస్యగా మారగా, దానితో సంబంధం ఉన్న మరో భారీ కుట్రకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు, దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడి సాయంతో పాకిస్థాన్ (Pakistan).. భారత్లోకి సరఫరా చేసిన 12వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ బ్యూరో స్వాధీనం చేసుకుంది.
Published : 20 May 2023 12:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు